ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిశారు. దాదాపు వీరు అరగంట సేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లిహిల్స్లో ఓటు వేసిన అనంతరం బాలయ్య నేరుగా గవర్నర్ను కలిసేందుకు రాజ్భవన్కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో వీరిద్దరి భేటీ చర్చనీయాంశమైంది. అనంతరం బాలకృష్ణ మీడియాలో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి లేపాక్షి ఉత్సవాలు జరగబోతున్నాయని, వాటికి గవర్నర్ను ఆహ్వానించేందుకు రాజ్భవన్కు వచ్చానని ఆయన తెలిపారు. అయితే గవర్నర్ సానుకూలంగా స్పందించారని బాలకృష్ణ వివరించారు. రాజకీయాల గురించి చర్చించలేదన్నారు.
గవర్నర్ తో బాలయ్య బేటీ
ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిశారు. దాదాపు వీరు అరగంట సేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లిహిల్స్లో ఓటు వేసిన అనంతరం బాలయ్య నేరుగా గవర్నర్ను కలిసేందుకు రాజ్భవన్కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో వీరిద్దరి భేటీ చర్చనీయాంశమైంది. అనంతరం బాలకృష్ణ మీడియాలో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి లేపాక్షి ఉత్సవాలు జరగబోతున్నాయని, వాటికి గవర్నర్ను ఆహ్వానించేందుకు రాజ్భవన్కు వచ్చానని ఆయన తెలిపారు. అయితే గవర్నర్ సానుకూలంగా స్పందించారని బాలకృష్ణ వివరించారు. రాజకీయాల గురించి చర్చించలేదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
అహింసా మార్గంతో దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహనీయుడు మహాత్మాగాంధీ. జనవరి-30 1948లో గాంధీజీ హత్య జరిగింది. స్వాతంత్ర్యం కో...
No comments:
Post a Comment